జగన్‎ది నిరంకుశ పాలన.. టీడీపీ నేత విమర్శలు

ఏపీలో నిరంకుశ పాలన కొనసాగుతోందని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు.జగన్ పాలనపై ప్రజలు రగిలిపోతున్నారని చెప్పారు.

జీవో నెంబర్-1 ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారికే వర్తిస్తుందా.? వైసీపీకి వర్తించదా.? అని ప్రశ్నించారు.చంద్రబాబుకు తన నియోజకవర్గంలో పర్యటించే హక్కు లేదా అని నిలదీశారు.

టీడీపీ హయాంలో ఇలాంటి జీవోలు తీసుకువస్తే వైసీపీ జెండా కనిపించేదా అని నిలదీశారు.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide
Advertisement