ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.సీఎం ఇచ్చిన ఎవిడెన్స్ ను పరిగణనలోకి తీసుకుంటామని న్యాయస్థానం తెలిపింది.

ఎవిడెన్స్ చూసి తదుపరి విచారణ చేపడుతామని స్పష్టం చేసింది.ఇప్పటికే కేసుకు సంబంధించిన సీడీలు, పెన్ డ్రైవ్ లను ముఖ్యమంత్రి ధర్మాసనానికి సమర్పించారు.

Investigation In Telangana High Court On The Case Of Temptation To MLAs-ఎమ�

అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

దగ్గు, గొంతు నొప్పి, కఫం తో బాధపడుతున్నారా.. అయితే అతి మధురం ఉందిగా అండగా!!
Advertisement

తాజా వార్తలు