మహబూబాబాద్ జిల్లాలో అమానుషం..!

మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.ఓ వ్యక్తి మృతికి కారణమంటూ మహిళ మెడలో చెప్పుల దండ వేశారు గ్రామస్తులు.

ఈ అమానుష ఘటన డోర్నకల్ లో జరిగింది.అనంతరం మహిళపై దాడి చేసి చెప్పుల దండతో గ్రామంలో ఊరేగించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021
Advertisement

తాజా వార్తలు