హైదరాబాద్ కవాడిగూడ బాలిక మిస్సింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్ లోని కవాడిగూడ బాలిక మిస్సింగ్ కేసులో పోలీసులు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రమంలో కవాడిగూడలో బాలిక ఆటో ఎక్కినట్లు సీసీ టీపీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు.స్నేహపురి కాలనీలో బాలిక ఫోన్ సిగ్నల్ ను ట్రేస్ చేశారు.

Hyderabad Kavadiguda Girl Missing Case Investigation Intensifies-హైదరా

దీంతో కాలనీలో విస్తృతంగా గాలిస్తున్న పోలీసులు ఆటో డ్రైవర్ ను గుర్తించి విచారించనున్నారు.అయితే బాలిక మానసిక స్థితి సరిగా ఉండదని తల్లిదండ్రులు వాపోతున్నారు.

తమ బిడ్డను సురక్షితంగా ఇంటికి చేర్చాలని కోరుతున్నారు.

Advertisement
Breaking News : అగ్నికి ఆహుతైన టాటా ఏస్

తాజా వార్తలు