బాసర ట్రిపుల్ ఐటీలో వేధింపులు.. ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో వేధింపుల ఘటనపై ఉన్నతాధికారులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఈ నేపథ్యంలో ఇద్దరు ఉద్యోగులను డైరెక్టర్ సతీశ్ సస్పెండ్ చేశారు.

కాగా ఇందుకు విద్యార్థులపై వేధింపులకు పాల్పడటమే కారణమని ప్రచారం జోరుగా కొనసాగుతోంది.అదేవిధంగా ట్రిపుల్ ఐటీ వేధింపుల ఘటనపై విచారణ కొనసాగుతుంది.

Harassment In Basara Triple IT.. Two Employees Suspended-బాసర ట్ర�
ఆ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ హీరో సుహాస్.. అక్కడ కూడా సక్సెస్ సాధిస్తారా?

తాజా వార్తలు