జీవో 317 ను సమీక్షించాలి..: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా జీవో 317ను సమీక్షించాలని చెప్పారు.

జీవో 317 అమలులోకి వచ్చి మూడేళ్లు గడుస్తుందన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జీవో 317తో పాటు బదిలీల అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.గత ప్రభుత్వం ఉద్యోగులకు భద్రత కల్పించలేదని ఆరోపించారు.

అలాగే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని స్పష్టం చేశారు.అయితే ఉద్యోగుల సర్దుబాటు కోసం గత ప్రభుత్వం జీవో 317ను జారీ చేసిన సంగతి తెలిసిందే.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : కమల, ట్రంప్‌లలో గెలుపెవరిది.. యూఎస్ నోస్ట్రాడమస్ ఏం చెప్పారంటే?
Advertisement

తాజా వార్తలు