మౌనంతోనే నిందలను జయిస్తానన్న గద్దర్..!

మునుగోడు ఉపఎన్నికపై ప్రజా గాయకుడు గద్దర్ స్పందించారు.రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో మునుగోడులో పోటీ చేయాలని భావించానన్నారు.

కానీ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయినట్లు చెప్పారు.ఈ విషయంలో ప్రజలు మన్నించాలని ఆయన కోరారు.

తన మౌనంతోనే తనపై పడిన నిందలను జయిస్తానని తెలిపారు.

Hair Fall : హెయిర్ ఫాల్ కి బెస్ట్ సొల్యూషన్.. ఒక్కసారి దీన్ని ట్రై చేశారంటే జుట్టు ఊడమన్నా ఊడదు!
Advertisement

తాజా వార్తలు