పొత్తుపై కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు

జేడీఎస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి బీజేపీతో పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ మేరకు సీట్ల పంపకంపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని పేర్కొన్నారు.

అయితే తమ లక్ష్యం కాంగ్రెస్ ఓటమేనని మరోసారి స్పష్టం చేశారు.అయితే బీజేపీ, జేడీఎస్ పార్టీల మధ్య పొత్తు కుదిరిందని బీజేపీ నేత యడియూరప్ప ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే జేడీఎస్ కు మూడు నుంచి నాలుగు ఎంపీ సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం అంగీకరించిందని తెలిపారు.

ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?
Advertisement