ఖమ్మం-విజయవాడ హైవేపై వరద నీరు.. రాకపోకలు బంద్

ఖమ్మం జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

ఈ క్రమంలోనే మున్నేరుకు భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది.

దీంతో ఖమ్మం - విజయవాడ హైవేపై మున్నేరు వరద నీరు భారీగా చేరింది.సుమారు 30 గ్రామాలకు ఖమ్మం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి.

పలు గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి.దీంతో ప్జలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరోవైపు భద్రాచలం వద్ద నీటిమట్టం 50 అడుగుల వద్ద కొనసాగుతోంది.

Advertisement
రామయ్య భక్తురాలైన శబరి పేరుతోనే ఏర్పడిన శబరిమల.. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే..?

తాజా వార్తలు