Sonia Gandhi : ఎలక్టోరల్ బాండ్లతో బీజేపీ లాభపడింది..: సోనియా గాంధీ

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ( Congress Leader Sonia Gandhi ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఎలక్టోరల్ బాండ్లతో బీజేపీ లాభపడిందని ఆరోపించారు.

అక్రమంగా కాంగ్రెస్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారని పేర్కొన్నారు.పదకొండు శాతం ఫండ్స్ మాత్రమే తాము బాండ్ల( Electoral Bonds ) రూపంలో పొందామని తెలిపారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ( Congress )కి చెందిన అకౌంట్లపై ఫ్రీజ్ తొలగించాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ను ఆర్థికంగా ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.

ముంబై: మందుబాబులను చీపుర్లతో వీర బాదుడు బాదిన మహిళలు.. ఎందుకంటే..?
Advertisement

తాజా వార్తలు