కార్తీక మాసంలో ఈ పదార్థాన్ని.. దానం చేస్తే ఏమవుతుందో తెలుసా..?

కార్తీక మాసంలో( karthika masam ) ప్రజలు చేయకూడని ఎన్నో నియమాలు శాస్త్రంలో ఉన్నాయి.శాస్త్రం ప్రకారం కార్తీక మాసంలో ఏ ఆహారం తినాలి.

ఏ ఆహారం తినకూడదు అనే విషయాలను కూడా శాస్త్రాలలో పేర్కొన్నారు.ఈ నెల 14వ తేదీన కార్తీకమాసం మొదలైంది.

కార్తిక మాసం మతపరమైన దృక్కోణం నుంచి చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు.ఈ మాసంలో విష్ణును ఆరాధించడం ఎంతో ముఖ్యం.

కార్తీక మాసంలో ఆహారం విషయంలో కొన్ని ప్రత్యేక నియమాలు తీసుకోవాలి.కార్తిక మాసంలో జపం, తపస్సు, ఉపవాసం, మౌనం మొదలైన వాటికి విశేష ప్రాధాన్యత ఉంది.

Do You Know What Happens If You Donate This Material In The Month Of Kartika , K
Advertisement
Do You Know What Happens If You Donate This Material In The Month Of Kartika , K

ఈ మాసంలో నెల పై పడుకొని బ్రహ్మచర్యం ఆచరించడం, దీపారాధన చేయడం, తులసి పూజ( Tulasi Puja ) చేయడం వల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.శాస్త్రం ప్రకారం కార్తీకమాసంలో మనం తీసుకునే ఆహారం ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.కార్తిక మాసంలో క్యారెట్, వంకాయ, చేదు పొట్లకాయ( Carrot, eggplant, bitter gourd ), పాతధాన్యాలు తినకూడదు.

ఈ మాసంలో విత్తనాలు ఎక్కువగా ఉండే పండ్లను తినకుండా ఉండాలి.ఈ మాసంలో మూశంబి, ఉద్దిన బెల్లం, శనగలు, ఆవాలు తినడం, మధ్యాహ్నం నిద్ర పోవడం నిషేధం అని నిపుణులు చెబుతున్నారు.

కార్తీకమాసంలో ప్రతి రోజు బెల్లం సేవించాలి.ఈ మాసంలో బెల్లం( jaggery ) దానం చేయాలి.బెల్లం ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

Do You Know What Happens If You Donate This Material In The Month Of Kartika , K

అలాగే రక్తపోటును కూడా నియంత్రిస్తుంది.అలాగే బెల్లం ఉపయోగించడం వల్ల జలుబు, దగ్గు( Cold, cough ) సమస్యలను దూరం చేస్తుంది.పవిత్ర కార్తీక మాసంలో మాంసాహారం అస్సలు తీసుకోకూడదు.

అప్పులు తీర్చే గుబులు వెంకటేశ్వర స్వామి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

ఈ మాసంలో ఎవరైతే మాంసాహారం తీసుకుంటారో వారికి నరకంలో స్థానం లభిస్తుందని నమ్ముతారు.కార్తీక మాసాన్ని చలి మాసానికి మొదలుగా భావిస్తారు.

Advertisement

కాబట్టి ఈ మాసం నుంచి శీతల పదార్థాల వినియోగాన్ని పూర్తిగా మానేయాలి.ఈ మాసంలో శరీరానికి నూనె రాసుకోవడం కూడా నిషేధం.

కార్తీక మాసంలో ప్రతి రోజు సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి, ప్రతి రాత్రి విష్ణుమూర్తిని, లక్ష్మీ తల్లిని ధ్యానించాలి.ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం, శ్రేయస్సు పెరుగుతుంది.

వీలైతే ఈ మాసంలో తులసి మొక్కను నాటడం మంచిది.

తాజా వార్తలు