కర్ణాటక ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ కసరత్తు

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి కసరత్తు మొదలుపెట్టింది.ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది.

ఈ మేరకు 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల పేర్లతో కూడిన జాబితాను హస్తం పార్టీ విడుదల చేసింది.కాగా వీరిలో తెలంగాణ కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు అజారుద్దీన్ కు చోటు దక్కింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021

తాజా వార్తలు