వరల్డ్‌ టూరిజం డే 2022 వేడుకలను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

వరల్డ్‌ టూరిజం డే 2022 వేడుకలను సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాష్ట్ర పర్యాటక అభివృద్దిలో భాగంగా విజిట్‌ ఆంధ్రప్రదేశ్‌ 2023 క్యాంపెయిన్‌ను ప్రారంభించిన సీఎం, అనంతరం క్యాంపెయిన్‌ బ్రోచర్ల ఆవిష్కరణ రాష్ట్రంలో సులువుగా పర్యాటక ప్రదేశాలను గుర్తించేందుకు వీలుగా రూపొందించిన జీఐఎస్‌ వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం పర్యాటక అభివృద్దిలో కీలకపాత్ర పోషిస్తూ టూరిజం, ట్రావెల్, ఆతిధ్య రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరచాలన్న సీఎం ఈ సందర్భంగా అరకు నుంచి వచ్చిన గిరిజన థింసా నృత్య కళాకారులతో ముచ్చటించిన సీఎం ఈ కార్యక్రమంలో పాల్గొన్న పర్యాటక, సాంస్కృతిక శాఖ స్సెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ రజత్‌ భార్గవ, ఇతర అధికారులు.

తాజా వార్తలు