కర్నూలుకు సీబీఐ కోర్టు తరలింపు

కర్నూలుకు సీబీఐ కోర్టు తరలింపు ప్రక్రియ పూర్తి అయింది.

విశాఖపట్నం నుంచి సీబీఐ కోర్టు కర్నూలుకు సీబీఐ కోర్టు తరలిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో నేటి నుంచి సీబీఐ కోర్టు విధులు ప్రారంభమైయ్యాయి.ఇప్పటికే హెచ్ఆర్సీ, లోకాయుక్త, వక్ఫ్ బోర్డు, ట్రిబ్యునల్ కోర్టుకు కర్నూలుకు వచ్చేశాయి.

ఈ మేరకు జ్యుడీషియల్ అకాడమీకి సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది.దీంతో రాయలసీమ పరిధిలోకి నాలుగు జిల్లాల కేసులు సీబీఐ కోర్టు పరిధిలోకి రానున్నాయి.

అయితే సీమ పరిధిలో 28 కేసులున్నట్లు తెలుస్తోంది.

Advertisement
రామయ్య భక్తురాలైన శబరి పేరుతోనే ఏర్పడిన శబరిమల.. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే..?

తాజా వార్తలు