మణిపూర్ అల్లర్లపై లోక్ సభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇటీవల మరణించిన పార్లమెంట్ సభ్యులకు నివాళులు అర్పించారు.

అనంతరం ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి.అయితే లోక్ సభలో మణిపూర్ అల్లర్లపై బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది.

ఈ మేరకు లోక్ సభ సెక్రటరీ జనరల్ కు ఎంపీ నామా నాగేశ్వర రావు వాయిదా తీర్మానాన్ని అందజేశారు.ఈ హింసాత్మక ఘటనపై కేంద్రం ప్రకటన చేయాలని తీర్మానంలో డిమాండ్ చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు : రెండు పార్టీల్లోనూ గెలుపు ధీమా 
Advertisement

తాజా వార్తలు