సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ విమర్శలు

సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సర్వనాశనమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఆగం అవుతుందని ఆరోపించారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఇప్పటివరకు కేసీఆర్ స్పందించలేదని బండి సంజయ్ విమర్శించారు.ఎక్కడ ఎన్నికలు జరిగినా కేసీఆర్ డబ్బులు ఖర్చు చేస్తున్నారని తెలిపారు.

అభివృద్ధి గురించి కేసీఆర్ మాట్లాడటం లేదన్నారు.రైతుల కష్టాలు కూడా కేసీఆర్ కు పట్టడం లేదని మండిపడ్డారు.

అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత
Advertisement

తాజా వార్తలు