నందమూరి బాలకృష్ణ ఫర్ ద ఫస్ట్ టైం ఆహా ఓటీటీ కోసం హోస్ట్ గా మారుతున్నారు.
అల్లు అరవింద్ ఆధ్వర్యంలో ఆహా ఓటీటీలో బాలయ్య బాబు హోస్ట్ గా అన్ స్టాపబుల్ షో వస్తుంది.
ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ షో కాన్సెప్ట్ ఏంటి.గెస్టులు ఎవరు.
ఈ టాక్ షో ఎలా నడుస్తుంది అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.ఇదిలాఉంటే అన్ స్టాపబుల్ షో ప్రోమో లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.
బాలయ్య మార్క్ డైలాగ్స్ తో ఈ ప్రోమో అదిరిపోయింది.అన్ స్టాపబుల్ ప్రోమోతోనే సూపర్ అనిపించాడు బాలయ్య బాబు.
అయితే ఈ షో స్పాన్సర్ షిప్ కేటగిరిలో ఎవరు ఊహించని విధంగా మ్యాన్షన్ హౌజ్ కనిపించింది.బాలయ్యకు మ్యాన్షన్ హౌజ్ కు సంబంధం ఏంటి అని అనుకోవచ్చు.బాలయ్య ఫేవరెట్ బ్రాండ్ అదని మీడియాలో ఒకటే టాక్.
అయితే ఇప్పుడు అదే బ్రాండ్ ను ఈ షోకి స్పాన్సర్ గా పెట్టడం షాకింగ్ గా ఉంది.ఏది ఏమైనా అన్ స్టాపబుల్ షో ప్రోమోలో మ్యాన్షన్ హౌజ్ కనిపించి అందరిని సర్ ప్రైజ్ చేసింది.
ఇక ప్రోమోలో వెన్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అంటూ బాలయ్య మార్క్ గర్జనతో షో మీద ఆసక్తి పెరిగేలా చేశారు.మరి అన్ స్టాపబుల్ షో ఎలా ఉంటుంది అన్నది చూడాలి.
మొదటి గెస్ట్ గా మంచు మోహన్ బాబు వచ్చినట్టు తెలుస్తుంది.నవంబర్ 4 దీపావళి సందర్భంగా పండుగ రోజు ఆహాలో అన్ స్టాపబుల్ షో రానుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy