మీరు ఎంత తిన్నా ఆకలిగా ఉంటుందా..? అయితే ఇలా చేయండి..!

సాధారణంగా చెప్పాలంటే చాలామంది ప్రజలకు భోజనం చేసిన తర్వాత కూడా ఆకలి వేస్తూ ఉంటుంది.

ఇలా ఆకలి వేస్తూ ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

భోజనం చేసినా కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేస్తుందంటే మీ శరీరంలో ఏదో ఒక లోపం ఉందని నిపుణులు చెబుతున్నారు.దీనికి కారణం మధుమేహమే( Diabetes ) అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మీ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ లోపాలు దీనికి కారణమని చెబుతున్నారు.సాధారణంగా తిన్న తర్వాత మూడు నుంచి నాలుగు గంటల వరకు ఆకలి వేయడం సాధారణమే కానీ ఎంత తిన్నా ఇంకా ఏదో తినాలి అనిపిస్తుంది అంటే ఇది సాధారణంగా తీసుకోవాల్సిన విషయం మాత్రం కాదని చెబుతున్నారు.

ఇటీవల చేసిన అధ్యయనాలలో ఈ విషయాన్ని పరిశోధకులు గుర్తించారు.ఇలాంటివారు అదనంగా ఆహారం తినడం వల్ల బరువు పెరుగుతారని తెలిపారు.అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అని కూడా చెబుతున్నారు.

Advertisement

మరి ఆ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉంది.

ఎలాంటి అనారోగ్య సమస్యల్ని కంట్రోల్ చేయాలి అన్న కూడా ముందుగా వ్యాయామం, వాకింగ్ వంటివి చేస్తూ ఉండాలి.వ్యాపారం చేయడం వల్ల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి.

ప్రతిరోజు ఉదయం వ్యాయామం( Exercise ) చేయడం వల్ల మీ కండరాలు బలంగా మారుతాయి.

దీంతో కండరాల్లో షుగర్ లెవెల్స్ అన్ని అదుపులోకి వస్తాయి.దీనివల్ల అధిక ఆకలి కూడా కంట్రోల్ అవుతుంది.ఇంకా చెప్పాలంటే బ్రేక్ ఫాస్ట్ విషయంలో కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 

ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ, బీపీ, షుగర్ వంటివి ఎటాక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Advertisement

కాబట్టి బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు( Fiber ) వంటివి ఉండే పోషకాహారాలు తీసుకోవాలి.అలాగే ప్రతిరోజు కొంత మోతాదులో ఎలక్ట్రోలైట్ తీసుకోవడం వల్ల ఆకలి అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు