రెండో రోజు కాంగ్రెస్ జూడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నారు.
విజయవాడ ఎంబివిజ్ఞాన కేంద్రంలో రాష్ట్రస్థాయి కవులు రైతు సదస్సు జరుగుతోంది .
తూర్పుగోదావరి జిల్లాలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జిఎస్ఎల్ హాస్పిటల్లో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.
తిరుపతిలో నేడు ఎం ఆర్ పల్లెలో టిడిపి అన్నా క్యాంటీన్ ప్రారంభించింది.
ఈరోజు నుంచి నాలుగు రోజులపాటు దక్షిణాదిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
నిమజ్జనం సందర్భంగా ఊరేగింపుకు హాజరయ్యే భక్తుల కోసం జలమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.ఊరేగింపు జరిగే ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది.
నీట్ పరీక్ష ఫలితాలు తెలంగాణ విద్యార్థి ఎర్రబెల్లి సిద్ధారావు జాతీయస్థాయిలో ఐదో ర్యాంకును సాధించారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.దీంతో 20 క్రస్ట్ గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు.
కెసిఆర్ వల్లే తెలంగాణలో బిజెపి బలం పెంచుకుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
ఈనెల 10వ తేదీ వరకు అగ్రిటెక్చర్ పోస్టుల్లో ప్రవేశాలకు గడువు ను పొడిగించారు.
అమరావతి మహా పాదయాత్రకు అనుమతి పై ఏపీ హైకోర్టు లో విచారణ జరిగింది.దీనిపై తమ నిర్ణయాన్ని రేపు హై కోర్ట్ కు తెలుపుతాము అని ప్రభుత్వ న్యాయవాది కోర్టు కు తెలిపారు.
మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.టౌన్ ప్లానింగ్ విభాగంలో మొత్తం 175 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
నిజం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు కొత్త డైరెక్టర్ ను నియమించే పనులు తెలంగాణ ప్రభుత్వం నిమగ్నమైంది.
తనకు గౌరవం ఇవ్వకపోతే ఎవరిని లెక్క చేయనని తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ అన్నారు.
తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని,దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో ప్రాంతాల్లో అల్పపీడనం బలపడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందిని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ కలిసారు.
నాపై 15 కేసులు పెట్టారు ఏడుసార్లు పిఎస్ కు తీసుకువెళ్లారు.పోలీస్ స్టేషన్ తనకు అత్తారిల్లు అయింది అంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కామెంట్ చేశారు.
కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 46,650 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 50,890.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy