ఏపీలో టెన్త్ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ప్రకటన

ఎన్నికలు ఉండటంతో ముందుగానే పరీక్షలు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) ప్రెస్ మీట్.

* ఈ ఏడాది 10 వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి నెలలో నిర్వహించబోతున్నాం.సాధారణ ఎన్నికల ముందే పరీక్షలు ముగించేలా ప్రణాళిక సిద్ధం చేశాం.6 లక్షల మంది 10 వ తరగతి, 10 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు( intermediate) పరీక్షలకు హాజరవుతారు.ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష సమయం ఉంటుంది.

ఒక రోజు కేవలం ఒక పరీక్ష మాత్రమే ఉంటుంది.ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 5 నుంచి 20వ తేదీ వరకు.

థియరీ పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తాము.మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు.

బెల్లీ ఫ్యాట్‌ను క‌రిగించే ఉల‌వ జావ‌..ఎప్పుడు తీసుకోవాలంటే?
Advertisement

తాజా వార్తలు