తిరుమల నడకదారిలో మరో చిరుత సంచారం

తిరుమల నడకదారిలో మరో చిరుత సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.

ఇటీవల చిరుత దాడిలో చనిపోయిన చిన్నారి లక్షిత మృతదేహం లభ్యమైన చోట చిరుతపులి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.దీంతో అప్రమత్తమైన అధికారులు ఐదో చిరుతను కూడా బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Another Cheetah Walk On The Tirumala Walkway-తిరుమల నడకదా�

అయితే తిరుమలకు వెళ్లే నడక మార్గంలో లక్షిత మృతితో అప్రమత్తమైన టీటీడీ మరియు అటవీశాఖ అధికారులు భక్తుల భద్రత దృష్ట్యా పలు చర్యలు తీసుకున్నారు.ఈ క్రమంలోనే బోన్లను ఏర్పాటు చేసి చిరుతలను పట్టుకున్న సంగతి తెలిసిందే.

ఆ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ హీరో సుహాస్.. అక్కడ కూడా సక్సెస్ సాధిస్తారా?
Advertisement

తాజా వార్తలు