59 సంవత్సరంల తర్వాత ఈ ఐదు రాశుల వారికి మహర్దశ...

మన దేశంలో చాలామంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతారు.కొంతమంది దీన్ని మూఢనమ్మకంగా కూడా భావిస్తారు.

జ్యోతిష్య శాస్త్రం గ్రహాల కదలికలపై ఆధారపడి ఉంటుంది.ప్రతి గ్రహం కాలం భిన్నంగా ఉంటుంది.

కాబట్టి ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలోకి వస్తూ ఉంటాయి.సెప్టెంబర్ 24 నుంచి ఈ రాశుల వారికి రాజయోగం రానుంది.

ఇలా రాజయోగంగా మారే ఈ అద్భుతం కాలం 59 సంవత్సరంల తర్వాత వచ్చింది.జాతకంలో ఈ యోగం ఏర్పడితే ఆ వ్యక్తి రాజులా బ్రతుకుతాడని చెబుతారు.

Advertisement

జ్యోతిష్య శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం రాజయోగం రెండు రకాలుగా ఉంటుంది.ఈ సారి ఏర్పడే రాజయోగంపై ఏ రాశుల వారు సానుకూల ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం.

వృషభ రాశి వారికి ఈ రాజయోగం మేలు చేస్తుంది.వీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు.

షేర్లు, స్పెక్యులేషన్, లాటరీలలో పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది.ఆకస్మిక ఆర్థిక లాభాలు ఉండవచ్చు.

అయితే, ఆరోగ్య పరంగా, కడుపుకు సంబంధించిన ఏదైనా వ్యాధి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.మిథున రాశి వారు వృత్తి, వ్యాపార, ధన రంగాలలో విజయం ఉంటుంది.

ఆరోగ్యంగా లేమని చెప్పటానికి సూచనలు..

రాజకీయ నాయకులు పెద్ద పదవులు పొందగలరు.మీరు పనిలో సహోద్యోగుల మద్దతును కూడా పొందుతారు.

Advertisement

కన్య రాశి వారు వ్యాపారంలో గొప్ప విజయాన్ని సాధించవచ్చు.ఆకస్మిక ఆర్థిక లాభాలు ఉండవచ్చు.

మీడియా, సినిమా పరిశ్రమతో అనుబంధం ఉన్న వ్యక్తులు చాలా ప్రయోజనం పొందవచ్చు.

ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు.ధనుస్సు రాశి వారికి ఈ సమయం వ్యాపారానికి అనుకూలంగా ఉంది.ఈ రాశి వారికి పనికి సంబంధించిన ప్రయాణలు ఉండవచ్చు.

వీరికి డబ్బుకు, తిండికి లోటు ఉండదు.మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది.

ఈ సమయంలో మీరు కొత్త శక్తితో పని చేస్తారు.మీన రాశి వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు.

వీరికి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది మంచి సమయం.ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.