అన్నమయ్య జిల్లా పాలెంలో మినీ బస్సు బోల్తా

అన్నమయ్య జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది.రాజంపేట మండలం పాలెం సమీపంలో మినీ బస్సు బోల్తా పడింది.

ఈ ఘటనలో పది మందికి పైగా గాయపడ్డారు.వెంటనే స్పందించిన స్థానికులు బాధితులను రాజంపేట ఆస్పత్రికి తరలించారు.

హరేరామ ట్రస్ట్ బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడినట్లు తెలుస్తోంది.ఘటన జరిగిన సమయంలో 40 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం.

ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?
Advertisement