బీజేపీ సంబురాలు

నల్లగొండ జిల్లా: ఈశాన్య రాష్ట్రాలలో భాజపా గెలుపును హర్షిస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.

జిల్లా,పట్టణ కేంద్రాల్లో బాణాసంచా కాల్చుతూ బాజా భజంత్రీలతో డ్యాన్సులు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు.

ఈ సందర్బంగా బీజేపీ శ్రేణులు మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో మరోసారి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో రెండోసారి గెలుపొందటం చాలా సంతోషాదయకంగా ఉందన్నారు.అనంతరం స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

ఎండలు మండిపోతున్నాయి...!

తాజా వార్తలు