బందర్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థి కోసం వైసీపీ వేట..!!

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైసీపీ( YCP ) అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది.

ఈ మేరకు మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంపై పార్టీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది.

బందర్ పార్లమెంట్ స్థానంలో అభ్యర్థి కోసం వేట ప్రారంభించింది.సిట్టింగ్ ఎంపీగా ఉన్న బాలశౌరి( Balashauri ) జనసేన పార్టీలో చేరుతున్న నేపథ్యంలో బలమైన అభ్యర్థి కోసం వైసీపీ వెతుకులాట మొదలు పెట్టింది.

మాజీ మంత్రి పేర్ని నాని, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ పేర్లను పార్టీ అధిష్టానం పరిశీలిస్తుందని సమాచారం.

నిరుపేద కుటుంబానికి తన వంతు సహాయం చేసిన పల్లవి ప్రశాంత్.. ఏం చేశారంటే?
Advertisement

తాజా వార్తలు