విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల ఆందోళన

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనకు దిగారు.విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ నడుస్తుందని నిన్న కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేంద్రం ప్రకటనపై కార్మిక సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.ఈ మేరకు ఉక్కు సంకల్ప మహా పాదయాత్రను చేపట్టింది విశాఖ స్టీల్ పరిరక్షణ కమిటీ.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఈ పాదయాత్ర స్టీల్ ప్లాంట్ నుంచి సింహాచలం వరకు సాగనుంది.మరోవైపు ఈవోఐ బిడ్డింగ్ కు ఇవాళ్టితో గడువు ముగియనుంది.

పెద‌వులు పింక్‌గా, షైనీగా మారాలా? నెయ్యితో ఇలా చేయండి!
Advertisement