పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తాం..: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) కీలక వ్యాఖ్యలు చేశారు.

తమ పార్టీ ప్రభుత్వంలో ఉన్న సమయంలో పట్టిసీమను ఏడాది కాల వ్యవధిలోనే పూర్తి చేశామని తెలిపారు.

గోదావరి జలాలను సైతం రాయలసీమకు( Rayalaseema ) తీసుకొచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు.అనంతరం కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై స్పందించిన ఆయన ప్రశాంతంగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో కొందరు కావాలనే కుట్రపూరితంగా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

అంతేకాకుండా యువగళం వాలంటీర్లపై( Yuvagalam Volunteers ) కూడా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.అయితే తమ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.

అదేవిధంగా రానున్న ఎన్నికల్లో మళ్లీ టీడీపీ( TDP ) అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
నెలవారీ ప్లాన్‌ ధరలను పెంచేసిన నెట్ ఫ్లిక్స్.. ఎంత పెంచిందంటే..

తాజా వార్తలు