భర్తకి మగతనం లేదంటూ భార్య పంచాయితీ.. అవమానంతో ఏం చేశాడంటే!

సాధారణంగా పెళ్లయిన తర్వాత శోభనం కార్యక్రమం ఉంటుంది.ఈ కార్యానికి ముందు వధువు ఎంతో సిగ్గుపడుతుంది.

ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది.అయితే ఆ ఆశల మీద నీళ్లు చల్లాడు ఓ వరుడు.

అతడికి మగతనం లేదని( Impotent ) తెలుసుకున్న భార్య షాక్‌ అయింది.దాని తర్వాత ఆమె ఒక పంచాయతీ కూడా పెట్టింది.

బిహార్‌ రాష్ట్రం,( Bihar ) భాగల్పూర్ జిల్లా, నాథ్‌నగర్ ప్రాంతంలో ఈ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది.అయితే ఆమె భర్త తన భార్య చేసిన తప్పుడు ఆరోపణ చేస్తూందంటూ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.

Advertisement

అంతేకాదు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.ఆ యువకునికి మే 5వ తేదీన వివాహం జరిగింది.

కానీ వివాహం ( Marriage ) అయి ఒక వారమే అవుతుండగా, ఆ యువకుడి భార్య తన తల్లికి ఫోన్ చేసి, తన భర్తకు శారీరక సమస్య ఉందని, అందుకే తాను ఆ ఇంటి నుంచి వచ్చేస్తానని చెప్పింది.ఆ తర్వాత ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది.

తర్వాత ఆమె కుటుంబ సభ్యులు డాక్టర్‌ను కలిసి చికిత్స చేయించుకోమని ఆ యువకుడిపై ఒత్తిడి చేశారు.ఆ యువకుడి భార్యను తిరిగి అతని ఇంటికి పంపించారు.

కానీ పరిస్థితి మరింత దిగజారింది.ఆమె ఒక పంచాయతీ పెట్టింది.వాళ్లు ఆ యువకుడిని పరీక్షించకుండానే అతను శారీరక సమస్యతో బాధపడుతున్నాడని తీర్పు చెప్పారు.అంతేకాకుండా, భార్యను వదిలి పెట్టాలని, ఆమెకు రూ.80,000 ఇవ్వాలని, పెళ్ళి సమయంలో తీసుకున్న ఆభరణాలను తిరిగి ఇవ్వాలని నిర్ణయించారు.

పవన్‌తో సినిమా చేయాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్న డైరెక్టర్స్‌.. ఎవరంటే...?
వీడియో వైరల్ : ముద్దులతో రెచ్చిపోయిన కొత్తజంట.. మరి ఇంతలా.?

పంచాయతీ పెద్దలు ఇచ్చిన తీర్పు విని ఆ యువకుడు చాలా బాధపడ్డాడు.వెంటనే అతను నగరంలోని ఒక డాక్టర్‌ను కలిసి పరీక్ష చేయించుకున్నాడు.డాక్టర్‌( Doctor ) అతనికి శారీరక సమస్య లేదని, కేవలం బలహీనత మాత్రమే ఉందని, మందులు వాడితే సరిపోతుందని చెప్పాడు.

Advertisement

ఆ తర్వాత ఆ డాక్టర్‌ ఇచ్చిన నివేదికను తన గ్రామస్థులకు చూపించాడు.కానీ ఎవరూ అతనిని నమ్మలేదు.ఆ నివేదిక నకిలీ అని అనుకున్నారు.

గ్రామస్థులు అతడిని బాగా అవహేళన చేశారు.దాంతో ఆ యువకుడు గురువారం నాడు వాషింగ్ పౌడర్‌లో మరో రసాయనాన్ని కలిపి దాన్ని తాగేసాడు.

ఈ ఆత్మహత్యాయత్నం గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం అతనికి ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు.

తాజా వార్తలు