పెద్దపల్లి జిల్లాలో విషాదం.. ముగ్గురు చిన్నారులు మృతి

పెద్దపల్లి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.రామగుండంలో ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.

చెరువులో ఈతకు వెళ్లిన చిన్నారులు ప్రమాదవశాత్తు నీట మునిగి మరణించారు.మృతులు ఉమా మహేశ్, సాయి చరణ్, విక్రమ్ లుగా గుర్తించారు.

దీంతో ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players
Advertisement