దిశా ఎన్‎కౌంటర్ కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ

దిశా ఎన్‎కౌంటర్ కేసులో కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్టీసీ ఎండీ సజ్జనార్ న్యాయస్థానం ఎదుట విచారణకు హాజరైయ్యారు.

ఈ నేపథ్యంలో తదుపరి విచారణను హైకోర్టు జూన్ 21కి వాయిదా వేసింది.

Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players