పితృపక్షం రోజులలో మీ ఇంటిపై కాకి వాలిందా.. అయితే మీ పూర్వీకులు..!

ప్రతి ఏడాది పితృ పక్షం( Pitru Paksham ) భద్రపద మాసం పౌర్ణమి రోజు మొదలై అశ్విని మాసు అమావాస్య వరకు ఉంటుంది.

ఇవి 15 రోజుల పాటు జరిగాయి.

పితృపక్షంలో చనిపోయిన వారు భూలోకానికి వచ్చి కాలం గడుపుతారని పెద్దవారు చెబుతూ ఉంటారు.హిందూ ధర్మంలో పితృపక్షానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

ఇతరు పక్షం పూర్వీకుల మనసు శాంతించడం కోసం జరుపుకుంటారు.ఈ రోజులలో స్వార్థం పిండ దానం చేయడం ఆనవాదిగా వస్తుంది.

ప్రతిభ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజుతో పితృపక్షం మొదలవుతుంది.కృష్ణ పక్షం అమావాస్య( Amavasya ) తిధి అయిన అక్టోబర్ 14న ముగుస్తుంది.

Should A Crow Fall On Your House On Pitru Paksham Day But Your Ancestors , Pit
Advertisement
Should A Crow Fall On Your House On Pitru Paksham Day But Your Ancestors , Pit

ముఖ్యంగా చెప్పాలంటే పేదలకు ఆర్థిక సాయం చేస్తే పూర్వీకులు సంతోషిస్తారు.పురాణాల ప్రకారం ప్రతిపక్షం తరుపున ప్రార్థన చేస్తూ ఉండాలి.ఇలా చేయడం వల్ల పూర్వికుల ఆశీస్సులు లభిస్తాయి.

ఎదురుపక్షంలో కొన్ని జీవులు కనిపించడం ప్రత్యేక పక్షంలో ఈ జీవుల ద్వారా మనకు మన గ్రూప్ లో నుంచి సందేశాలు అందుతాయి.కాబట్టి ఇతర పక్షంలో ఏ జీవుల దర్శనం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.15 రోజులపాటు జరిగే ఈ పితృపక్షం సందర్భంగా ప్రజలు తమ పూర్వీకులు ఆత్మకు శాంతి చేకూరెందుకు అనేక చర్యలు తీసుకుంటూ ఉంటారని పండితులు చెబుతున్నారు.ఎందుకంటే కాకిని( Crow ) యమ చిహ్నంగా పిలుస్తారు.

Should A Crow Fall On Your House On Pitru Paksham Day But Your Ancestors , Pit

దీనికి మీరు తప్పకుండా ఆహారం పెట్టాలి.పూర్వీకుల కోసం తయారు చేసిన ఆహారాన్ని కాకి తింటే పురుగులు సంతోషంగా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు.ఇతరు పక్షంలో మొత్తం 15 రోజులు కాకులకు హారం తినిపించాలని చాలామంది ప్రజలు నమ్ముతారు.

ఈ సమయంలో నలుపు లేదా ఎప్పుడూ కుక్క మీ ఇంటికి వస్తే మీ పురుషులు సంతోషంగా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు.ఇతరు పక్షం లో కుక్కలకు రోటి, బెల్లం తినిపించాలి.

గ్రీన్ టీ లో ఈ ఆకును కలిపి తీసుకుంటే డబుల్ హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి!

ఇతరు పక్షంలో ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషంగా ఉంటారని చాలామంది అంటూ ఉంటారు.

Advertisement

తాజా వార్తలు