రాష్ట్రంలో దొంగ ఒట్ల రాజకీయం ముమ్మాటికీ టీడీపీదే - సజ్జల రామకృష్ణా రెడ్డి

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కామెంట్స్.రాష్ట్రంలో దొంగ ఒట్ల రాజకీయం ముమ్మాటికీ టీడీపీదే.

కుప్పంలో దొంగ ఓట్లపై చంద్రబాబే స్వయంగా ఒప్పుకున్నారు.దొంగ ఓట్ల అవసరం మాకు లేదు.ఇటీవల జరిగిన పంచాయతీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలవడంతో టీడీపీ ఒంట్లో వణుకు మొదలైంది.60 లక్షల దొంగ ఓట్ల ఆరోపణలపై ప్రభుత్వం స్పందించి వాటిని తొలగించే దిశగా పనిచేస్తుండటం.ఇటీవలి ఏ ఎన్నికల్లోనూ టీడీపీ గెలవక పోవడంతో చంద్రబాబు తప్పుడు ఆరోపణలు మొదలు పెట్టారు.

టీడీపీ అక్రమణాలపై వైఎస్సార్ సీపీ ప్రజాస్వామ్య బద్ధంగా పోరాటం చేస్తోంది.

పోలీసులకు ఫిర్యాదు వల్ల రాజ్ తరుణ్ కెరీర్ కు ఇబ్బందేనా.. కొత్త ఆఫర్లు సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు