ఏలూరు జిల్లాలో రోడ్డుప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.పెదవేగి మండలం వంగూరు అడ్డరోడ్డు దగ్గర టిప్పర్ ను టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అనంతరం రోడ్డుప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు