తెలంగాణ కాంగ్రెస్‎కు హైకోర్టులో ఊరట

తెలంగాణ కాంగ్రెస్ కు హైకోర్టులో ఊరట లభించింది.వార్ రూమ్ ఘటనలో పోలీసుల విచారణపై న్యాయస్థానం స్టే విధించింది.

అదేవిధంగా 41 సీఆర్పీసీ నోటీసులపై కూడా స్టే ఇచ్చింది.ఇషాన్, శశాంక్, ప్రతాప్ లకు పోలీసులు నోటీసులు ఇవ్వగా.

ఆ నోటీసులను కొట్టివేయాలని కాంగ్రెస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ నేపథ్యంలో కేసు విచారణతో పాటు నోటీసులపై ధర్మాసనం స్టే ఇచ్చింది.

అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

Advertisement
God Of Coins Player Safety And Responsible Gambling (UK)