MLA Kapu Ramachandra Reddy : ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు – రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి

అనంతపురము, రాయదుర్గం: రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి( MLA Kapu Ramachandra Reddy ) సంచలన కామెంట్స్.అధిష్టానం పెద్దలు నాతో సంప్రదింపులు చేస్తున్నారు.

అసెంబ్లీలో సీఎం జగన్( CM Jagan ) స్వయంగా మాట్లాడించారు.కోపం తగ్గిందా అన్నా అని అడిగారు.

Rayadurgam Ycp Mla Kapu Ramachandra Reddy Sensational Comments-MLA Kapu Ramacha

తర్వాత వచ్చి కలవమన్నారు.మా ఇంట్లో పూజ కార్యక్రమాలు ఉన్నందున నేను వెళ్లలేదు.

ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు.గతంలో నాకు కళ్యాణదుర్గం టికెట్ ఇస్తామని చెప్పారు.

Advertisement

రాయదుర్గంలో గెలిపించే బాధ్యత కూడా నాకు ఇచ్చారు.కానీ హఠాత్తుగా రంగయ్యకు( Rangaiah ) కళ్యాణదుర్గం టికెట్ ప్రకటించారు.

నేను దాచాల్సింది ఏమీ లేదు.త్వరలో అధిష్టానాన్ని కలుస్తాను.

Advertisement

తాజా వార్తలు