నారాయణఖేడ్ లో ‘రంగస్థలం’ మొదలు..: బండి సంజయ్

బీజేపీ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో ‘రంగస్థలం’ మొదలైందని తెలిపారు.

మూడు ఎకరాల సామాన్యుడికి, మూడు వేల ఎకరాల ఆసామికి మధ్య యుద్ధమని బండి సంజయ్ వ్యాఖ్యనించారు.కేసీఆర్ పై కొట్లాడినందుకు తనపై 74 కేసులు పెట్టారని ఆరోపించారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత నారాయణఖేడ్ ను ఇండస్ట్రీ హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు.ఉచిత విద్య, వైద్యంతో పాటు ఫసల్ బీమా అందిస్తామని తెలిపారు.

The Foods That Help To Kill Breast Cancer Details
Advertisement

తాజా వార్తలు