భూ కబ్జాలపై ఓపెన్ డిబేట్‎కు సిద్ధం..: మహేశ్వర్ రెడ్డి

కాంగ్రెస్( Congress ) ఇచ్చిన హామీలు అమలు చేయలేదని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి( Maheshwar Reddy ) అన్నారు.

ప్రస్తుత ప్రభుత్వంలో స్కీమ్ లు లేవన్న ఆయన అన్నీ స్కామ్ లేనని తెలిపారు.

కాంగ్రెస్ నేతలు భూ కబ్జాలు చేయాలని చూస్తున్నారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.భూ కబ్జాలపై ఓపెన్ డిబేట్ కు( Open Debate ) తాను సిద్ధమని ఛాలెంజ్ చేశారు.

Prepare For Open Debate On Land Grabs Maheshwar Reddy Details, Maheshwar Reddy,

కాంగ్రెస్ 14 ఎంపీ స్థానాలు గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలిపారు.బీజేపీ( BJP ) పది ఎంపీ స్థానాలు గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

బ్లాక్ హెడ్స్‌ను ఈజీగా తొలిగించే కొబ్బ‌రి పాలు..ఎలా వాడాలంటే?
Advertisement

తాజా వార్తలు