బీహార్ సీఎంపై మరోసారి మండిపడ్డ ప్రశాంత్ కిషోర్

బీహార్ సీఎం నితీష్ కుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.

బీహార్ రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్ యాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఆయన సీఎం నితీష్ కుమార్‌పై మరోసారి ధ్వజమెత్తారు.నితీష్ భ్రమపడుతున్నారని, వయస్సు మీదపడుతుండటంతో ఆ ప్రభావం కనిపిస్తోందని విమర్శించారు.

ఏదో మాట్లాడాలని అనుకుంటాడని, కానీ ఇంకేదో మాట్లాడుతున్నారంటూ ప్రశాంత్ కిషోర్ ఎద్దేవా చేశారు.

బాహుబలి 3 రాబోతోందా.. హింట్ ఇచ్చిన నిర్మాత.. సంతోషంలో ప్రభాస్ ఫ్యాన్స్!
Advertisement

తాజా వార్తలు