నరసరావుపేట ఎంపీ స్థానంలో వెల్లువెత్తిన పోలింగ్.. ఏపీ సీఈవో గణంకాలు

ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి( AP CEO ) కార్యాలయం కీలక విషయాన్ని తెలిపింది.పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్ సభ స్థానంలో( Narasaraopeta Parliament ) పోలింగ్ శాతం భారీగా నమోదు అయిందని తెలిపింది.

ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీ స్థానం పరిధిలో సుమారు 85.65 శాతం పోలింగ్ నమోదైందని సీఈవో కార్యాలయం పేర్కొంది.1967 వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు మొత్తం 15 సార్లు ఎన్నికలు జరగగా.ఈ సారే అత్యధికంగా పోలింగ్ శాతం వచ్చిందని తెలిపింది.

నరసరావుపేట లోక్ సభ స్థానం పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.అలాగే ఎంపీ నియోజకవర్గ పరిధిలో( MP Constituency ) మొత్తం 17,34,858 మంది ఓటర్లు ఉండగా.

Polling Flooded In Narasa Raopet MP Post AP CEO Calculations Details, AP CEO Ann

వీరిలో 14,85,909 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపింది.

మీ గోర్లు పొడుగ్గా దృఢంగా పెరగాలా.. అయితే ఈ చిట్కాలను మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు