సీఎం జగన్ పై దాడి ఘటనలో పోలీసుల దర్యాప్తు ముమ్మరం

ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పై రాయి దాడి ఘటనలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

కేసులో ఏ2 గా ఉన్న దుర్గారావును( Durga Rao ) పోలీసులు కోర్టులో హజరుపరచలేదని తెలుస్తోంది.

ఈ క్రమంలో నిందితుడు దుర్గారావు ఎక్కడ ఉన్నాడనే దానిపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.అయితే కేసులో ఏ1గా ఉన్న సతీశ్( Satish ) ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో దుర్గారావును పోలీసులు కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టలేదనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.మరోవైపు దుర్గారావే సీఎం జగన్ పై హత్యాయత్నానికి ప్రేరేపించాడా? లేక ఎవరైనా ప్రేరేపిస్తే హత్యాయత్నానికి పాల్పడ్డాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మహేష్ బాబు 6 నెలల నుంచి ఖాళీగా ఉంటున్నాడు..జక్కన్న ఇంకెప్పుడయ్యా షూంగ్ మొదలు పెట్టేది...
Advertisement

తాజా వార్తలు