ప్లీనరి సమావేశం అనంత ఉదయ్ భాస్కర్ కోసం సానుభూతి కోసం పెట్టారా...వంతల రాజేశ్వరి

ప్లీనరీ పరివేక్షకుల్లే అనంత బాబు భజన చేస్తే పార్టీ ఉద్యేశ్యం ఏమిటి.

ప్రస్తుత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టమాకంగా తీసుకునీ ప్రభుత్వ పథకాలు కోసం పెట్టిన ప్లినరిని మీరు బాబు భజన కోసం వాడటం ఎంత వరకు సమన్యాసం.

తానే హత్య చేసానని ఒప్పుకుండా హంతకుడుని మీరు ఎందుకు భుజాలు మీద వేసుకుంటున్నారు.మీ అధిష్టానం నుండి ఈ హంతకుడు కాపాడమని ప్లినరీ లో మిమ్మల్ని మాట్లాడమన్నారా.

నాకు వరకు వస్తే నన్ను వైకాపా పార్టీ లో ఉన్నప్పుడు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఎవ్వరు తెలుసు.రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రులు మరియు ఇన్ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు మీకు 2014 లో నేను ఎమ్ ఎల్ ఏ గా నెగ్గిన తరువాత నాకు అనంత ఉదయ్ భాస్కర్ నుండి ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో మీకు తెలుసా ప్లినారీ కి మీరు ముఖ్య అతిధిగా వచ్చినప్పుడు మీకు కనీస అవగాహనా లేకుండా ఏ విధంగా మాట్లాడుతున్నారు అసలు ఏజెన్సీ కె సంబంధం లేని మినిస్టర్ మీరు నా కోసం మాట్లాడం హాస్యాస్పదం.

ఇప్పుటికైనా ప్రజలకు సేవ చేసే విధానం మీరు నేర్చికోండి.హంతకుడు ని ప్రోత్సహించడం మానుకోండి.

Advertisement
మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

తాజా వార్తలు