పొత్తు ధర్మంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..

మండపేటలో టీడీపీ( TDP ) అభ్యర్థిని చంద్రబాబు( Chandrababu naidu ) ప్రకటించడాన్ని తప్పు పట్టిన పవన్.పొత్త ధర్మం ప్రకారం ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదు.

లోకేశ్( Nara lokesh ) సీఎం పదవిపై మాట్లాడినా పట్టించుకోలేదు.రాష్ట్ర ప్రజల కోసం మౌనంగా ఉన్నాను.

పొత్తు ఎమ్మెల్యే సీట్ల దగ్గరే ఆగిపోతు.టీడీపీ- జనసేన( , TDP, Janasena ) కలిస్తే బలమైన నిర్మాణం చేసుకోవచ్చు.

ఒక మాట అటున్నా.ఇటున్నా కలిసే వెళ్తున్నాం.

Advertisement

వాళ్లు రెండు సీట్లు ప్రకటించారు.కాబట్టి మేము రెండు సీట్లు ప్రకటిస్తాం.రాజోలు, రాజనగరంలో జనసేన పోటీ చేస్తుంది- పవన్ కళ్యాణ్.

రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!
Advertisement

తాజా వార్తలు