YCP Rebel MLCs : వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు..!!

ఏపీలో వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలపై( YCP Rebel MLCs ) అనర్హత వేటు పడింది.

ఈ మేరకు ఇద్దరు ఎమ్మెల్సీలపై శాసనమండలి ఛైర్మన్ మోషెన్ రాజు( Legislative Council Chairman Moshen Raju ) అనర్హత వేటు వేశారు.

రామచంద్రయ్య,( Ramachandraiah ) వంశీకృష్ణ యాదవ్( Vamsikrishna Yadav ) వైఎస్ఆర్ సీపీ తరపున ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.

No Disqualification On Ycp Rebel Mlcs
No Disqualification On Ycp Rebel Mlcs-YCP Rebel MLCs : వైసీపీ ర�

తరువాత వంశీకృష్ణ జనసేన పార్టీలోకి( Janasena ) వెళ్లగా రామచంద్రయ్య టీడీపీలోకి( TDP ) మారారు.పార్టీ ఫిరాయింపు ఆరోపణల నేపథ్యంలో నోటీసులు ఇచ్చి విచారణ జరిపిన మండలి ఛైర్మన్ మోషెన్ రాజు ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసినట్లు వెల్లడించారు.

పురుషుల్లో అధిక హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!
Advertisement

తాజా వార్తలు