భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ లో ముసలం..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని తెలుస్తోంది.జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీలో ముసలం రాజుకుంది.

ఈ క్రమంలో కీలక నేతగా ఉన్న జలగం వెంకట్రావు బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా ఈ సారి ఎన్నికల్లో బరిలో దిగే అవకాశం ఉందని తెలుస్తోంది.కాగా సుమారు పదిహేను మంది అసంతృప్త కౌన్సిలర్లు జలగం వైపు వెళ్లే ఛాన్స్ ఉందని సమాచారం.

మరోవైపు ఎమ్మెల్యే వనమా అనర్హత వేటు అంశంలో సుప్రీంకోర్టులో తీర్పు వెలువడాల్సి ఉంది.కాగా ఈ సారి కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్థిగా వనమా వెంకటేశ్వర రావును పార్టీ అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే.

బాహుబలి 3 రాబోతోందా.. హింట్ ఇచ్చిన నిర్మాత.. సంతోషంలో ప్రభాస్ ఫ్యాన్స్!
Advertisement

తాజా వార్తలు