చంద్రబాబు నాయుడుపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్..

చిత్తూరు జిల్లా: చంద్రబాబు నాయుడు పై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.రైతులకు,డ్వాక్రా మహిళల రుణమాఫీ అని చెప్పి మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది.

టిడిపి అధికారంలోకి వస్తే సచివాలయలు ఉండవు,జన్మభూమి కమిటీలు మాత్రమే ఉంటాయి.చంద్రబాబు అధికారంలో వస్తే మనకు సేవలు అందిస్తున్న వాలంటీర్లను తొలిగిస్తారు.

ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలి.మంచి చెడులకు తేడా ప్రజలు గ్రహించాలి.

చంద్రబాబు హయాంలో సర్టిఫికెట్ కావాలంటే ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది.పెన్షన్ కోసం క్యూ లైన్ లో నిలబడాల్సి వచ్చేది.

Advertisement

మనకు మేలు చేసిన వారిని మళ్లీ అధికారంలో ఉండేలా ఓటు వేయాలి.

ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?
Advertisement

తాజా వార్తలు