Marri Rajasekhar Reddy: ఐటి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన మర్రి రాజశేఖర్ రెడ్డి..

ఐటీ అధికారులు మా కూతురు, తల్లిదండ్రులుతో అమానుషంగా ప్రవర్తించారు.నేను టర్కీ నుండి వచ్చిన తరువాత మా కూతురు తో మాట్లాడినాను.

ఇంట్లో ఉన్న ఒక అమ్మాయితో అధికారులు ప్రవర్తించిన తీరు సరిగ్గా లేదు.ఈడీ, ఐటీ, సీబీఐతో దాడులు చేయించి బయ పెడుతున్నారు.

మా ఇంట్లో సోదాలు 4 కోట్లు నగదు సీజ్ చేశారు.మా తల్లిదండ్రులు, కూతురు పై ఐటీ అధికారులు ప్రవర్తించిన తీరుపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాము.

మేము ప్రతి ఏడాది మేము ఐటీ రిటర్న్స్ చెల్లిస్తున్నాం.మేము ఐటీ అధికారులు దాడులు చేసుకొచ్చు, కానీ పద్ధతి ఉండాలి.

Advertisement

ఇప్పటకే మూడు సార్లు సోదాలు చేశారు.కానీ ఎప్పుడు కుడా ఇలా ఐటీ అధికారులు అమానుషంగా ప్రవర్తించ లేదు.

బీజేపీ పార్టీ లో చేరాలని పరోక్షంగా మాపై ఐటీ దాడులు చేయిస్తున్నారు.మేము ఐటీ విచారణకు సహకరిస్తాం.

మా ఇంట్లో 4 కోట్లు నగదు పత్రాలు సీజ్ చేశారు.మాకు మల్లారెడ్డి కి ఎలాంటి ఆర్థిక సంబంధాలు, ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నాం.

నాకు నోటీసులు ఇచ్చారా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు.

శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఎంత మంది సంతానమో తెలుసా?
Advertisement

తాజా వార్తలు