టీడీపీ నేత అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు

జేసీ అస్మిత్ రెడ్డిపై జరిగిన దాడిని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఖండించారు.పిరికిపందల్లా లైట్లు ఆపేసి దాడికి పాల్పడ్డారని తెలిపారు.

తాడిపత్రిలో వైసీపీ అరాచకాలకు పోలీసులు వంత పాడుతున్నారని ఆరోపించారు.రానున్న ఎన్నికల్లో టీడీపీనే అధికారంలోకి వస్తుందన్న ఆయన.ఏడాది ఓపిక పడితే అందరి లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు.వైసీపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా టీడీపీ నేతలపై దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు.

Key Comments By TDP Leader Achchennaidu-టీడీపీ నేత అచ్�
మీ గోర్లు పొడుగ్గా దృఢంగా పెరగాలా.. అయితే ఈ చిట్కాలను మీరు ట్రై చేయాల్సిందే!

తాజా వార్తలు