జగన్ ప్రభుత్వం కీర్తి చంచల్గూడ నుండి తీహార్ కు పాకింది..యనమల

తునిలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు.

జగన్ బంధువులు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ ధృవీకరించి తీహార్ జైల్లో కూర్చో బెట్టింది.

యనమల జగన్ ప్రభుత్వం కీర్తి చంచల్గూడ నుండి తీహార్ కు పాకింది.యనమల తండ్రి ముఖ్యమంత్రి గా ఉన్నపుడే జగన్ లక్ష కోట్ల రూపాయల వరకు అవినీతికి పాల్పడి చంచల్ గూడ జైలు పాలయ్యాడు.

యనమల జగన్ ప్రభుత్వంలో ఏపీ దోపిడీలో నంబర్ వన్ గా నిలిచింది.యనమల ఏపీ అభివృద్ధిలో జీరో అయింది.

యనమల జగన్ చెప్పేది ఎక్కువ చేసేది తక్కువ.యనమల.

Advertisement
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

తాజా వార్తలు