Meghna lokesh : నాకు ఎవరు లేరు.. చచ్చిపోతానేమో అంటూ వీడియో షేర్ చేసిన సీరియల్ నటి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లను వాడుతున్న వాళ్లే.ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్స్ తప్ప మరేమీ కనిపించడం లేదు.

ఈమధ్య పలు సోషల్ మీడియా వేదికలలో తెగ రీల్స్, వీడియోస్ చేస్తూ బాగా సందడి చేస్తున్నారు.సామాన్యులే కాదు సెలబ్రెటీలు వారు కిడ్స్ సైతం సోషల్ మీడియాలను బాగా షేక్ చేస్తున్నారు.

ముఖ్యంగా యూట్యూబ్ లలో ఛానల్స్ క్రియేట్ చేసుకుని తెగ వీడియోలు షేర్ చేస్తున్నారు.వాళ్ళు ఏ పని చేసిన, ఏదైనా షాకింగ్ కి వెళ్ళిన, ఇల్లు కూలిన, ఏదైనా ఫంక్షన్లు చేసిన వీడియోలు చేస్తూ వాటిని బాగా షేర్ చేస్తున్నారు.

ఎక్కువగా బుల్లితెర సీరియల్స్ నటినటులు మాత్రం యూట్యూబులల్లో బాగా సందడి చేస్తున్నారు.ప్రతి ఒక్కరు యూట్యూబులలో ఛానల్ క్రియేట్ చేసుకొని బాగా వీడియోలు చేస్తున్నారు.

Advertisement

ఇప్పటికే చాలామంది సీరియల్ నటీనటులు వీడియోలు చేసి బాగా లైకులు పొందుతున్నారు.అయితే తాజాగా ఓ బుల్లితెర నటి ఒక వీడియో షేర్ చేసుకుంది.

ఇక తనకు ఎవరూ లేరు అని.చచ్చిపోతానేమో అంటూ వీడియో చేసింది.ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.

అయితే ఇంతకు ఆ నటి ఎవరంటే. మేఘన లోకేష్.

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు మేఘన లోకేష్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.బుల్లితెరపై పలు సీరియల్స్ నన్ను నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ భాషలో కూడా నటించింది.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

తొలిసారిగా ఈమెకన్నడ ఇండస్ట్రీ ద్వారా తన నట జీవితాన్ని పరిచయం చేయగా.శశిరేఖ పరిణయం సీరియల్ తో తెలుగు బుల్లితెరకు పరిచయమైంది.

Advertisement

ఆ తర్వాత కళ్యాణం వైభోగం సీరియల్లో నటించి మరింత గుర్తింపు తెచ్చుకుంది.ఇక రక్తసంబంధం, కళ్యాణం కమనీయం సీరియల్స్ లో కూడా నటిస్తుంది.

కేవలం సీరియస్ లోనే కాకుండా సినిమాలలో కూడా చేసింది.ఇది మా ప్రేమ కథ అనే సినిమాతో వెండితెరకు తొలిసారిగా పరిచయమైంది.

అంతేకాకుండాపలు సిరీస్ లలో కూడా చేసింది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.ఇక ఈమెకు యూట్యూబ్లో ఛానల్ కూడా ఉండగా అందులో ఇప్పటికీ చాలా వీడియోలు షేర్ చేసుకుంది.

తాజాగా ఒక వీడియో షేర్ చేసుకోగా అందులో.తనకు ఎవరూ లేరు.

చచ్చిపోతానేమో అంటూ బాగా ఎమోషనల్ అయింది.ఇంతకు అసలు విషయం ఏంటంటే.

తనకు ఇంట్లో ఏమి తోచక పోయేసరికి.తన వాళ్లకు ఫోన్ చేసి ప్రాంక్ వీడియో చేసింది.

దాంతో తనకు ఎవరూ లేరు అంటూ.చచ్చిపోతానేమో అంటూ.

ఇంక వెళ్ళిపోతున్నాను అంటూ భారీ భారీ డైలాగులు కొడుతూ బాగా ఆటపట్టించింది.ఇక ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవ్వడంతో.

ఈ వీడియో చూసిన తన ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.

" autoplay>

తాజా వార్తలు