చిత్తూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.రంగాచారి వీధిలో పేపర్ పేట్ల పరిశ్రమలో మంటలు చెలరేగాయి.
ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి.సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
అయితే ఈ ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని ముగ్గురు సజీవ దహనం అయినట్లుగా తెలుస్తోంది.మృతులు భాస్కర్, ఢిల్లీ బాబు, బాలాజీగా గుర్తించారు.
ప్రమాదానికి షార్ట్ షర్య్కూటే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy